నీట్ పేపర్ లీక్కు బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలని ఢిల్లీలో యువత సాగిస్తున్న ఆందోళనలపై పోలీసులు విరుచుకుపడి లాఠీచార్జి చేశారు. దీనికి సంబంధించి యూట్యూబ్ చానల్స్ చూస్తుంటే �
దేశ రాజధాని ఢిల్లీలో చలో పార్లమెంటు నినాదంతో కదంతొక్కిన యువతపై పోలీస్ లాఠీలు విరుచుకుపడటం, వీధుల్లో నెత్తురు చిందడంపై ప్రస్తుతం దేశవ్యాప్తంగా చర్చ నడుస్తున్నది. సుమారు పన్నెండేండ్ల క్రితం నరేంద్రమో�
దేశ రాజధాని ఢిల్లీలో సోమవారం జరిగిన హింసాత్మక ఘటనల అనంతరం బాధిత విద్యార్థులు, పోలీసుల మధ్య సోషల్ మీడియా వార్ ఆరంభమైంది. ముందుగా మీరు దాడి చేశారంటే.. కాదు మీరే చేశారంటూ ఇద్దరు ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకోవ