రాష్ట్రంలో చాలీచాలని వేతనాలతో పనిచేస్తున్న డిగ్రీ గెస్ట్ లెక్చరర్లకు న్యాయం చేయాలని ప్రభుత్వ డిగ్రీ గెస్ట్ లెక్చరర్ల అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ కొర్ర ఈశ్వర్ లాల్ డిమాండ్చేశారు. సో
కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు డిగ్రీ గెస్ట్ లెక్చరర్లకు నెలకు రూ.50 వేల చొప్పున వేతనం చెల్లించాలని తెలంగాణ రాష్ట్ర డిగ్రీ గెస్ట్ లెక్చరర్స్ అసోసియేషన్ రాష్ట్ర నేతలు డిమాండ్ చేశారు.