వరుసగా రెండు వారంలోనే విదేశీ మారక నిల్వలు తగ్గుముఖం పట్టాయి. మే 19తో ముగిసిన వారంలో 6.05 బిలియన్ డాలర్ల మేర క్షీణించిన నిల్వలు మే 26తో ముగిసిన వారంలో మరో 4.34 బిలియన్ల మేర పడిపోయాయి. వరుస రెండు వారాల్లో 10.39 బిలియన�
ఆర్ధిక మాంద్యం ముంచుకొస్తుందనే భయాలతో పాటు చైనాలో కొవిడ్-19 నియంత్రణలను కఠినతరం చేయడంతో బుధవారం వరుసగా మూడో రోజూ చమురు ధరలు పతనమయ్యాయి.
న్యూఢిల్లీ: భారత్లో పేదరికం 12.3 శాతం తగ్గిందని ప్రపంచ బ్యాంకు తెలిపింది. 2011తో పోల్చితే 2019లో పేదరికం పరిస్థితి మెరుగుపడిందని చెప్పింది. 2011లో 22.5 శాతం ఉన్న పేదరికం 2019లో 10.2 శాతానికి పడిపోయిందని వివరించింది. ప్రధా