రైతులపై అధికారులు అక్రమ కేసులుపెట్టి భయభ్రాంతులకు గురిచేయడం అప్రజాస్వామికమని డీసీసీబీ డైరెక్టర్ బట్టు అంజిరెడ్డి అన్నారు. శనివారం సిద్దిపేట జిల్లా ములుగు మండల కేంద్రంలో విలేకరుల సమావేశంలో ఆయన మాట్ల
సీఎం కేసీఆర్ పాలనలో తెలంగాణ అభివృద్ధికి కేరాఫ్గా నిలుస్తున్నదని డీసీసీబీ డైరెక్టర్ బట్టు అంజిరెడ్డి అన్నారు. మండల కేంద్రంలో శుక్రవారం మున్నూరుకాపు కమ్యూనిటీ భవన నిర్మాణానికి శంకుస్థాపన చేశారు.