ముఖ్యమంత్రి కేసీఆర్ మాట అన్నారంటే వెనకకు వెళ్లరు అన్నీ ఆలోచించిన తర్వాతే కేసీఆర్ రంగంలోకి దిగుతారు కాంగ్రెస్ నేత జీవన్రెడ్డి ప్రశంస జగిత్యాల, జూలై 31 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలోని దళితులను అభివృద్ధ�
ఆరు నూరైనా ఈ పథకం కొనసాగుతుంది అవసరాన్ని బట్టి లక్ష కోైట్లెనా ఖర్చుచేస్తాం దళితబంధుతో కొందరిపై బాంబుపడ్డట్టయింది ఏడాది క్రితమే అమలుకావాల్సిన పథకం ఇది అన్నివర్గాల ప్రజలనూ అభివృద్ధిలోకి తెస్తున్నాం ఎవ
అభివృద్ధి, సంక్షేమానికి చిరునామా తెలంగాణ ఇసుక ఆదాయం ఏడేండ్లలో 4,335 కోట్లు కేసీఆర్ కుటుంబాన్ని ఏమన్నా ప్రజలు ఊరుకోరు వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్కు దక్కేది సింగిల్ డిజిట్టే మధుయాష్కీపై మండిపడ్డ టీఆర్ఎ
మాదిగ వర్గాన్ని తిట్టిన ఈటల బావమరిది అభ్యంతరకర పదజాలంతో వాట్సాప్ చాట్ సోషల్ మీడియాలో వైరల్ అయిన సంభాషణ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్న దళిత సోదరులు తిట్టేందుకు మేమే దొరికామా? అని ఆవేదన మందకృష్ణ వెళ్�
ఉపఎన్నిక కోసం పెట్టింది కాదు ఆర్థికశాఖ మంత్రి తన్నీరు హరీశ్రావు దుబ్బాక/గజ్వేల్, జూలై 28: దళితబంధు పథకం కొత్తగా ఉపఎన్నిక కోసం ప్రవేశ పెట్టలేదని ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీశ్రావు అన్నారు. 2021 అసెంబ్లీ బ�
స్వప్రయోజనాల కోసమే బీజేపీలోకి ఈటల సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం తెలంగాణచౌక్, జూలై 28: సీఎం కేసీఆర్ను తెలంగాణ ఉద్యమ నేతగా అభిమానిస్తామని, పేద ప్రజల కోసం ప్రవేశపెడుతున్న పథకాలు బాగున్నాయన
మంత్రి హరీష్ రావు | సిద్దిపేట జిల్లా దుబ్బాక నియోజకవర్గంలో మంత్రి హరీశ్ రావు ఇవాళ పర్యటించారు. ఈ సందర్భంగా పట్టణంలో నూతన బస్టాండ్ నిర్మాణంతోపాటు పలు అభివృద్ధి పనులకు ఆయన శంకుస్థాపన చేశారు.
సీపీఎం నేత తమ్మినేని ప్రశంసఇబ్రహీంపట్నం, జూలై 27: రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన దళితబంధు పథకం ఎంతో బాగుందని, దీన్ని తాము స్వాగతిస్తున్నామని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అన్నారు. మంగళవా
సంక్షేమశాఖ మంత్రి కొప్పుల హైదరాబాద్, నమస్తే తెలంగాణ: రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయబోతున్న దళిత బంధు పథకాన్ని విజయవంతం చేసుకోవాల్సిన బాధ్యత ప్రతి దళితబిడ్డపై ఉన్నదని రాష్ట్ర సంక్షేమశాఖ మంత్రి కొప్పుల ఈశ్