హైదరాబాద్కు చెందిన ఓ వ్యక్తిని డ్రగ్స్, స్మగ్లింగ్ చేస్తున్నావంటూ బెదిరించి.. అతని నుంచి దఫాల వారీగా రూ.1.23 కోట్లు దోచుకున్న సైబర్ నేరగాడు మహారాష్ట్రలోని పూణెకు చెందిన రాంప్రసాద్ను సైబర్ క్రైమ్ పో
తక్కువ పెట్టుబడికి అతి తక్కువ సమయంలో రెట్టింపు రాబడి వస్తుందంటూ అమాయకుల ఖాతాలు ఖాళీ చేస్తున్న ఓ ఘారాన సైబర్ నేరగాడిని హైదరాబాద్ సైబర్క్రైమ్ పోలీసులు అరెస్టు చేశారు.