కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ధరణి తీసేసి దాని స్థానంలో భూమాత పోర్టల్ పెడతామని కాంగ్రెస్ నేత రాహుల్గాంధీ చేసిన వ్యాఖ్యలతో మళ్లీ కాలమ్స్తో తిప్పలు పడాల్సిందేనా? అని రైతుల ఆందోళన.. కౌలు రైతులకు రైతుబం�
చినుకు జాడలేక ఎడారిగా మారిన తటాకాలు.. గుక్కెడు నీళ్లు లేక తడారిన గొంతులు.. బీడువారిన పంట పొలాలు.. మూటాముల్లె సర్దుకుని ముంబై, దుబాయికి వలసలు.. ఇదీ ఒకనాటి మన దుస్థితి. కానీ నేడు పరిస్థితి మారింది. దశాబ్ది కాలగ�
అన్నమో రామచంద్రా అని ప్రజలు బుక్కెడు బువ్వకోసం అంగలారుస్తున్న కాలమది. వర్షాల మీద ఆధారపడ్డ తెలంగాణ రైతాంగం కరువుతో కాలం వెళ్లదీస్తున్న సమయం. ఉమ్మడి పాలనలో ప్రాజెక్టులన్నీ ఆంధ్రాలో కట్టుకొని తెలంగాణను ఎ