ముంబై: ఐపీఎల్ 14వ సీజన్ రెండో మ్యాచ్లో ఢిల్లీ క్యాపిటల్స్ బ్యాట్స్మెన్ జోరు కొనసాగుతోంది.ఢిల్లీ ఓపెనర్లు పృథ్వీ షా, శిఖర్ ధావన్ చెన్నై బౌలర్లను ఉతికారేస్తున్నారు. 189 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి ద�
ముంబై: చెన్నై సూపర్ కింగ్స్ నిర్దేశించిన 189 పరుగుల భారీ లక్ష్య ఛేదనలో ఢిల్లీ క్యాపిటల్స్కు అదిరే శుభారంభం లభించింది. ఓపెనర్లు పృథ్వీ షా, శిఖర్ ధావన్ ధనాధన్ బ్యాటింగ్తో అలరిస్తున్నారు. వీళ్లిద్దరూ
ముంబై: ఐపీఎల్ 14వ సీజన్లో భాగంగా ఢిల్లీ క్యాపిటల్స్తో జరుగుతున్న మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన చెన్నై సూపర్ కింగ్స్ బ్యాట్స్మెన్ అదరగొట్టారు. సురేశ్ రైనా(54:36 బంతుల్లో 3ఫోర్లు,4సిక్సర్లు) అద్భుత �
ముంబై: ఢిల్లీ క్యాపిటల్స్తో మ్యాచ్లో చెన్నై సూపర్ కింగ్స్ బ్యాట్స్మన్ సురేశ్ రైనా ధనాధన్ బ్యాటింగ్తో అలరిస్తున్నాడు. గతేడాది టోర్నీకి దూరమైన రైనా ఈఏడాది సీజన్ తొలి మ్యాచ్లోనే అద్భుత అర్ధశత�
ముంబై: ఐపీఎల్ 14వ సీజన్లో భాగంగా ఢిల్లీ క్యాపిటల్స్తో జరుగుతోన్న మ్యాచ్లో చెన్నై సూపర్ కింగ్స్ ఆదిలోనే రెండు కీలక వికెట్లు కోల్పోయింది. జట్టు స్కోరు 7 వద్ద ఓపెనర్లిద్దరూ పెవిలియన్ చేరారు. ఆవేశ్ ఖా
ముంబై: ఐపీఎల్ 14వ సీజన్లో మరో ఆసక్తికర పోరు మరికాసేపట్లో ఆరంభంకానుంది. సీజన్ రెండో మ్యాచ్లో భాగంగా చెన్నై సూపర్ కింగ్స్, ఢిల్లీ క్యాపిటల్స్ జట్లు వాంఖడే వేదికగా తలపడనున్నాయి. టాస్ గెలిచిన ఢిల్లీ కె
వాంఖడే: ఐపీఎల్ 2021 సీజన్లో మరో ఆసక్తికరపోరుకు రంగం సిద్ధమైంది. మహేంద్ర సింగ్ ధోనీ సారథ్యంలోని చెన్నై సూపర్ కింగ్స్(సీఎస్కే), యువ ఆటగాడు రిషబ్ పంత్ కెప్టెన్సీలోని ఢిల్లీ క్యాపిటల్స్(డీసీ) వాంఖడే వేద