హైదరాబాద్, మే 17 (నమస్తే తెలంగాణ) : తెలంగాణపై బీజేపీకి ఉన్న ప్రేమ బూటమకని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్రెడ్డి విమర్శించారు. ఆదిలాబాద్లో సిమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(సీసీఐ)ని ప్రైవేటీకరించే చ�
ఇటీవలే కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్ తెలుగు రాష్ట్రాలకు తీవ్ర అన్యాయం చేసిందని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ మండిపడ్డారు. విభజన చట్టంలోని ఏ ఒక్క హామీ నెరవేర్చలేదని ఆయన విమర్శించారు