ఆన్లైన్ స్నేహాల జోలికి పోవద్దని, సామాజిక మాధ్యమాల్లో రీల్స్ చేయవద్దని కేంద్ర బలగాలు (సీపీఎఫ్) తమ సిబ్బందికి ఆదేశాలు జారీచేశాయి. దీనివల్ల హనీట్రాప్ ముప్పు పెరుగుతుందని, సున్నితమైన సమాచారం శత్రువుల�
గిరిజన రైతుల అభ్యున్నతికి కృషిచేస్తున్నామని ఐటీడీఏ పీవో బాజ్పాయ్ అన్నారు. స్థానిక కుమ్రంభీం ప్రాంగణంలోని సమావేశ మందిరంలో శుక్రవారం సీపీఎఫ్ సంస్థ ఆధ్వర్యంలో రైతులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు.