న్యూఢిల్లీ: కరోనా టీకా కోసం కొవిన్లో రిజిస్ట్రేషన్కు ఇకపై నాలుగు సంఖ్యల సెక్యూరిటీ కోడ్ను కేంద్రం తప్పనిసరి చేసింది. వ్యాక్సినేషన్ కోసం cowin.gov.in వెబ్సైట్లో స్లాట్ బుక్ చేసుకున్న కొందరికి వ్�
న్యూఢిల్లీ: దేశంలో కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియ మరో కీలక దశలోకి వెళ్లబోతోంది. దేశంలోని అతిపెద్ద ఏజ్ గ్రూప్ అయిన 18 నుంచి 44 ఏళ్ల వారికి శనివారం నుంచే కరోనా వ్యాక్సిన్ వేయనున్నారు. కొన్ని రాష్ట్�
మూడో విడుత టీకా కోసం 2.45 కోట్ల రిజిస్ట్రేషన్లు | దేశవ్యాప్తంగా 18 ఏళ్లు నిండినవారికి మే ఒకటో తేదీ నుంచి వ్యాక్సిన్ పంపిణీ చేయనుండగా.. రిజిస్ట్రేషన్ ప్రక్రియ బుధవారం ప్రారంభమైంది.
న్యూఢిల్లీ: కరోనా టీకా కోసం మూడు గంటల్లో సుమారు 80 లక్షల మంది తమ పేర్లు నమోదు చేసుకున్నారు. మే 1 నుంచి కరోనా వ్యాక్సినేషన్ మూడో దశ దేశవ్యాప్తంగా ప్రారంభం కానున్నది. ఇందులో భాగంగా 18-44 ఏండ్ల వారికీ ట
శనివారం నుంచి 18+ వారికి టీకా బుధవారం నుంచి రిజిస్ట్రేషన్ మొదలు ‘కొవిన్’లో నమోదైతేనే వ్యాక్సిన్ ‘ఆరోగ్యసేతు’లోనూ రిజిస్ట్రేషన్ స్పాట్ రిజిస్ట్రేషన్లు ఉండవు అధికార వర్గాలు వెల్లడి న్యూఢిల్లీ, ఏప�