టీకాడ్రైవ్లో మరో మైలురాయి.. 19.18కోట్ల డోసుల పంపిణీ | టీకా డ్రైవ్లో భారత్ మరో మైలురాయి చేరింది. 19.18కోట్లకుపైగా డోసులు పంపిణీ చేసినట్లు కేంద్ర కుటుంబ, ఆరోగ్యమంత్రిత్వ శాఖ తెలిపింది.
హైదరాబాద్ : జనవరి 16న కొవిడ్ -19 వ్యాక్సినేషన్ డ్రైవ్ ప్రారంభమైన తర్వాత మొదటిసారిగా తెలంగాణలో ఒకే రోజులో రాష్ట్రవ్యాప్తంగా 2 లక్షల మందికి వ్యాక్సిన్లు ఇవ్వడం రికార్డుగా అధికారులు పేర్కొన్నారు. గురువార
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా ఇవాళ్టి నుంచి టీకా ఉత్సవ్ ప్రారంభమయ్యింది. నేటి నుంచి నాలుగు రోజులపాటు ఈ కార్యక్రమం కొనసాగనుంది. కార్యక్రమంలో భాగంగా 45 ఏండ్లు నిండిన ప్రతిఒక్కరికీ వ్యాక్సిన్ ఇవ్వాలని కే�
టీకాలు ఎక్కువగా విడుదల చేయాలికేంద్రాన్ని కోరిన రాష్ట్ర మంత్రి ఈటలరాష్ర్టాలతో కేంద్ర మంత్రి వీడియో కాన్ఫరెన్స్ హైదరాబాద్, ఏప్రిల్ 5 (నమస్తే తెలంగాణ): కరోనా వ్యాప్తి పెరుగుతున్న నేపథ్యంలో వ్యాక్సినేష�
సెలవు దినాల్లోనూ వ్యాక్సిన్45 ఏండ్లు పైబడిన వారికి మొదలైన టీకాదేశంలో ఒక్కరోజులోనే 72,330 కేసులు న్యూఢిల్లీ, ఏప్రిల్ 1: దేశవ్యాప్తంగా వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని మరింత విస్తృతం చేసేలా కేంద్ర ప్రభుత్వం క�
వచ్చే నెల 1 నుంచి పంపిణీ4-8 వారాల మధ్యలో రెండోడోస్దేశంలో వ్యాక్సిన్లకు కొరత లేదుకేంద్రమంత్రి జవదేకర్ వెల్లడి న్యూఢిల్లీ, మార్చి 23: దేశంలో కరోనా ఉద్ధృతి మళ్లీ పెరుగుతున్న నేపథ్యంలో వ్యాక్సినేషన్ కార్యక