హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలో బుధవారం సాయంత్రం 5.30 గంటల వరకు కొత్తగా 1,114 కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. కొవిడ్-19తో తాజాగా 12 మంది చనిపోయారు. 1280 మంది వ్యాధి నుంచి పూర్తిగా కోలుకున్నారు. తాజా కేస�
హైదరాబాద్ : తెలంగాణ వ్యాప్తంగా ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్న కొవిడ్ పాజిటివ్ రోగులకు టోసిలిజుమాబ్ డ్రగ్ కేటాయింపును పర్యవేక్షించేందుకు రాష్ట్ర ప్రభుత్వం శుక్రవారం నిపుణుల కమి
హైదరాబాద్ : ముఖ్యమంత్రి కేసీఆర్కు మరోసారి ఆర్టీపీసీఆర్ పరీక్షలు నిర్వహించనున్నట్లు సీఎం వ్యక్తిగత వైద్యులు డాక్టర్ ఎంవీ రావు తెలిపారు. బుధవారం నిర్వహించిన యాంటీజెన్, ఆర్టీపీసీఆర్ పరీక్ష
అమరావతి : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో 11,698 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కొవిడ్-19 కారణంగా 37 మంది మృత్యువాతపడ్డారు. 4,421 మంది పూర్తిగా కోలుకుని డిశ్చార్జీ అయ్యారు. తాజా కేసులతో క�
సిద్దిపేట : వ్యాక్సిన్ టీకా ఓ రక్షణ కవచంగా పనిచేస్తుందని.. టీకాపై నిర్లక్ష్యం తగదని రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి హరీశ్రావు అన్నారు. కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో శుక్రవారం సిద్దిపేట ప్రభుత్వ మెడికల్ కళ