మహారాష్ట్ర నుంచి బీఆర్ఎస్ పార్టీలో చేరికల జోరు కొనసాగుతూనే ఉన్నది. ఆ రాష్ట్రంలోని పలు ప్రాంతాల నుంచి వివిధ వర్గాల ప్రజలు పార్టీలో చేరుతున్నారు. తెలంగాణలో సీఎం కేసీఆర్ నాయకత్వంలో అమలవుతున్న పథకాలను �
రాష్ట్రంలో అకాల వర్షాల వల్ల పంట నష్టపోయిన రైతులకు అందరూ అండగా నిలవాలని పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ కోరారు. ధాన్యం సేకరణ వేగవంతంగా జరిగేలా ప్రభుత్వ యంత్రాంగం చేసే కృషికి మిల్లర్లుగా సహకరించాలని �