తెలంగాణ రాష్ట్ర సాధనలోనూ, పదేండ్ల రాష్ట్ర ప్రగతిలోనూ తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ పాత్ర వెలకట్టలేనిదని మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి కొనియాడారు. బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో జిల్లాలో మూడు రోజుల�
తెలంగాణ కోసం అమరులైన వారిని నిత్యం స్మరించుకునేందుకు వీలుగా నిత్య జ్వలిత దీప్తి అమరజ్యోతిని గురువారం ముఖ్యమంత్రి కేసీఆర్ ఆవిష్కరించారు. దీంతో 21 రోజుల పాటు అంగరంగ వైభవంగా జరిగిన దశాబ్ది ఉత్సవాలు వైభవం�