ప్రత్యేకం అర్థ విపరిణామం 1. కాలానికి అనుగుణంగా పరిసరాల్లో, వ్యక్తిలో, వ్యక్తిత్వంలో మార్పు రావడం సహజం. అదేవిధంగా పదాల్లో వచ్చే మార్పునే ‘అర్థ విపరిణామం’ అంటారు. 2. భాష ప్రధానంగా రెండు భాగాలు ఎ) శబ్దం బి) అర్థ
పోటీ పరీక్షల ప్రత్యేకం 1. శ్రీను చేతిరాత బాగుంటుంది. గణితంలో అతని నిష్పాదన సగటుగా ఉంది. అతని సహోధ్యాయులతో పోలిస్తే మొత్తం మీద అతని నిష్పాదన బాగుంది. ఈ ఉదాహరణ ఏ రకమైన వైయక్తిక భేదాన్ని తెలుపుతుంది? 1) వ్యక�
పోటీ పరీక్షల ప్రత్యేకం ఈ ప్రపంచంలోని ప్రతి జీవి దేహం కణాలతో నిర్మితమై ఉంటుంది. కొన్ని జీవులు ఒకే కణాన్ని కలిగి ఉంటాయి. వీటిని ఏకకణ జీవులు అంటారు. ప్రొటోజోవన్లు, కొన్ని రకాల మొక్కలను ఇందుకు ఉదాహరణగా చె
1. The month, which is termed as the month of cyclones? 1) November 2) January 3) February 4) April 2. The western disturbances get originated over the? 1) Bay of Bengal 2) Arabian sea 3) Mediterranian sea 4) Indian ocean 3. Intensity of temperature depends on the? 1) Latitude 2) Longitude 3) Axis 4) Orbit […]
ఆర్థికాభివృద్ధి పరిణామాల్లోని ప్రధాన మార్పుల్లో ఒకటి పట్టణీకరణ. ఉత్పాదక, ఉపాధి కేంద్రీకరణతో ప్రారంభయ్యే పట్టణీకరణతో మానవ వలసలు పెరిగి తద్వారా సామాజిక, ఆర్థికరంగాల్లో భారీ మార్పులు జరుగుతాయి. ప్రపంచవ్�
1. ప్రాథమిక హక్కులపై పరిమితులు విధించే అధికారం పార్లమెంట్కు ఉన్నప్పటికీ ఆపరిమితులను సహేతుకంగా పరిశీలించే అధికారం న్యాయస్థానాలదే. అంతేకాకుండా రాజ్యాంగ మౌలిక స్వరూప సిద్ధాంతం ప్రకారం పార్లమెంట్ చేసే ర�
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ పాలనలో తెలంగాణ ప్రాంతం అభివృద్ధి చెందకపోవడానికి నక్సలైట్ సమస్యే ప్రధాన కారణమని ఆంధ్ర పాలకులు పేర్కొన్నారు.తెలంగాణ ప్రాంతం అభివృద్ధి చెందకపోవడానికి నిజంగా నక్సలైట్లే కారణమా? లేక న�
1. ఇంటర్నెట్లో ఉపయోగించే సాఫ్ట్వేర్? 1) జావా 2) మైక్రోసాఫ్ట్ 3) విండోస్-98 4) యునిక్స్ 2. వరల్డ్వైడ్ వెబ్ (WWW)ను కనుగొన్నదెవరు? 1) ఎడ్వర్డ్ టెన్నర్ 2) బిల్గేట్స్ 3) టిమ్ బెర్నర్ లీ 4) జార్జ్ బ్రౌన్ 3. బయోడీజిల్ ఉత్పత్తిల�
గ్రూప్స్ ప్రత్యేకం – పాలిటీ 1. రాజ్యాంగ చరిత్ర క్రమంలో కింది వాటిని వరుసగా అమర్చండి. 1. క్యాబినెట్ మిషన్ ప్లాన్ 2. మింటోమార్లే సంస్కరణలు 3. మాంటెగ్ – ఛేమ్స్ఫర్డ్ సంస్కరణలు 4. సైమన్ కమిషన్ నివేదిక ఎ) 2, 3, 4, 1 బి) 3, 2,
-మధ్యాహ్న భోజన పథకం – ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు ఉచితంగా భోజన సదుపాయం కల్పించడం మధ్యాహ్న భోజన పథకం లక్ష్యం. – పేద కుటుంబాలకు చెందిన బాల బాలికలు మధ్యలోనే బడి మానివేయకుండా ప్రాథమికస్థాయి న�
1. తెలంగాణలో నూతన రాతియుగపు స్థావరాలు ఎక్కడ లభించాయి ? – వరంగల్, కరీంనగర్ 2. పాలకొండ (వరంగల్)లో చేతితో చేసిన కుండలు, ధాన్యం నిల్వ ఉంచే పాత్రలు లభించాయి. 3. పెద్దపెద్ద రాళ్లను రాక్షసగుళ్లు అంటారు. – వీటిని సమా�
-గ్రీకు తత్వవేత్త అరిస్టాటిల్ మానవున్ని సంఘజీవి (Social Animal) అని అన్నాడు. అంటే సమాజం మానవ సంబంధాల పునాదులపై నిర్మితమైంది. సాంఘిక జీవనం అనేది మానవునికి సహజసిద్ధంగాను, అవసరంకొద్ది ప్రాప్తించేది. సకల చరాచర జీవులక