14 మందికి రాష్ట్ర ప్రభుత్వం గురుకుల విద్యాలయాల్లో కారుణ్య ఉద్యోగావకాశం కల్పించింది. శనివారం ఎస్సీ సంక్షేమశాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ హైదరాబాద్ బంజారాహిల్స్లోని తన నివాసంలో వారికి నియామక పత్రాలను అందజ
శ్రీరాంపూర్ : శ్రీరాంపూర్ బొగ్గుగనిలో గురువారం 87 మంది కార్మిక పిల్లలకు కారుణ్య ఉద్యోగ నియామక పత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా జీఎం కార్యాలయంలో జీఎం సురేశ్, టీబీజీకేఎస్ ఉపాధ్యక్షుడు కే. సురేందర్రెడ్డ�