వీధి వ్యాపారులు, మహిళా సంఘాల విభాగంలో మంచి పనితీరు కనబర్చినందుకు కరీంనగర్ కార్పొరేషన్కు ఉత్తమ సంస్థగా పురస్కారం లభించింది. ఈ మేరకు శుక్రవారం మంత్రి కేటీఆర్ హైదరాబాద్లోని శిల్పకళా వేదికలో కమిషనర్
అంబేద్కర్ ఆశయాల సాధనకు యువత కృషి చేయాలని మేయర్ యాదగిరి సునీల్రావు పిలుపునిచ్చారు. నగరంలోని బల్దియా కార్యాలయ ఆవరణలో ఉన్న అంబేద్కర్ విగ్రహానికి శుక్రవారం ఆయన పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగ