మోదీ స్వరాష్ట్రం గుజరాత్లో బ్రిడ్జిలు పేకమేడల్లా కూలుతున్న ఘటనలు నిత్యకృత్యంగా మారాయి. గంభీరా బ్రిడ్జి కూలి 20 మంది మృతిచెందిన దుర్ఘటన మరిచిపోకముందే జునాజఢ్ జిల్లాలోని అజాజ్ గ్రామంలో మరో బ్రిడ్జి స�
దేశంలో ప్రపంచస్థాయి మౌలిక సదుపాయాలను నిర్మిస్తున్నామని గొప్పగా ప్రచారం చేసుకుంటున్న కేంద్రంలోని బీజేపీ సర్కారు వాటి నాణ్యతపై మాత్రం దృష్టి పెట్టడం లేదు.
ఎమ్మెల్యే కృష్ణ మెహన్ రెడ్డి | జిల్లాలోని ధరూర్ మండలం పరిధి భీంపురం వద్ద జూరాల కుడికాలువ మీద ఉన్న వంతెన కూలిపోయింది. సమాచారం అందుకున్న ఎమ్మెల్యే గద్వాల బండ్ల కృష్ణమెహన్ రెడ్డి సంబంధిత అధికారులతో కలిసి ప�