ఇకపై ప్రతి రైస్మిల్లు కచ్చితంగా సీఎంఆర్(కస్టమ్ మిల్లింగ్ రైస్)లో భాగస్వామ్యం కావాల్సిందే. కాదు కూడదంటే ఇకపై కుదరదు. ప్రైవేటు వ్యాపారం చేసుకున్నా.. సీఎంఆర్లోనూ ఉండాల్సిందే. ఈ మేరకు సీఎంఆర్ నిబంధనల
పేదల ఆకలి తీర్చేందుకు ప్రభుత్వం ధాన్యం కొనుగోలు చేసి కస్టమ్ మిల్లింగ్ కోసం మిల్లులకు అప్పగిస్తే.. కొందరు మిల్లర్లు తెగ అమ్ముకుంటున్నారు. తిరిగి అక్రమ మార్గాన సేకరించిన బియ్యాన్ని అమ్ముకుంటున్నారు. మ�