కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చకపోవడంతో బీఆర్ఎస్ పోరుబాటకు సిద్ధమైంది. 100 రోజుల్లో హామీలను అమలు చేస్తామని చెప్పి, వెయ్యి రోజులైనా ఏ ఒక్కటీ సంపూర్ణంగా నెరవేర్చకపోవడంతో సెప్టెంబర్2 నుంచి
నకిరేకల్ మున్సిపల్ చైర్మన్ శ్రీనివాస్పై అవిశ్వాసం పేరిట బీఆర్ఎస్ కౌన్సిలర్లను బెదిరించి సంతకాలు చేయించుకున్నారని, పోలీస్ స్టేషన్ల వేదికగా ప్రజా పాలన కొనసాగుతుందని, ఈ విషయాలను ప్రజలు గమనిస్తున