భారత ఎన్నికల ప్రధాన కమిషనర్(సీఈసీ)జ్ఞానేశ్కుమార్ శుక్రవారం మధ్యాహ్నం 12 గంటలకు హైదరాబాద్ రానున్నారు. 20న నగరంలోని పలు చారిత్రక, సాంస్కృతిక ప్రాధాన్యంగల ప్రాంతాలను సందర్శించనున్నారు.
Telangana | తెలంగాణ రాష్ట్రంలో తొలిసారిగా 80 ఏండ్లు దాటిన వారు ఇంటి నుంచే ఓటు వేసేందుకు అవకాశం కల్పిస్తున్నట్లు కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్ రాజీవ్ కుమార్ వెల్లడించారు. అసెంబ్లీ ఎన్నికల సన్నాహ�