Warangal | వరంగల్ తూర్పు నియోజకవర్గ పోలీసు అధికారులపై క్రమశిక్షణ చర్యలకు రంగం సిద్దమైంది. ఈమేరకు పోలీసు కమిషనర్ సన్ ప్రీత్ సింగ్ బుధవారం చార్జీ మెమెలు జారీచేశారు.
అమరావతి : ప్రభుత్వ ఆదేశాలను దిక్కరించినందుకు ఏపీ ప్రభుత్వం ఉద్యోగులపై క్రమశిక్షణా చర్యలకు ఉపక్రమించింది . పీఆర్సీ విషయంలో ప్రభుత్వ ఉద్యోగ సంఘాలన్నీ పీఆర్సీ సాధన సమితిగా వారం రోజులుగా ఆందోళనలు నిర్వహిస