సూర్యాపేట జిల్లా చివ్వెంల మండల పరిధిలోని పులితండాలో గల శ్రీ చాంపులాల్ జాతర ఏప్రిల్ 10, 11వ తేదీల్లో జరుగనుంది. ఈ నేపథ్యంలో మంగళవారం దుకాణాల నిర్వహణ వేలానికి బహిరంగ వేలం నిర్వహించారు.
Minister Jagadish Reddy | తండాలను పంచాయతీలుగా మార్చిన ఘతన సీఎం కేసీఆర్దేనని మంత్రి జగదీశ్రెడ్డి అన్నారు. సూర్యాపేట నియోజకవర్గ పరిధిలోని చివ్వెంల మండలం బడితండాలో గిరిజనులకు ప్రత్యేకమైన చాంపూలాల్ జాతరను ప్రారంభించా