రాష్ట్రంలోని 12 యూనివర్సిటీలలో కాంట్రాక్టు పద్ధతిలో పనిచేస్తున్న అధ్యాపకుల క్రమబద్ధీకరణ అసాధ్యమని ఉన్నత విద్యామండలి ఛైర్మన్ ప్రొఫెసర్ బాలకిష్టారెడ్డి స్పష్టంచేశారు. 13రోజులుగా సమ్మె చేస్తున్న అధ్య�
రాష్ట్రంలోని 12 యూనివర్సిటీల్లో ఖాళీగా ఉన్న అసిస్టెంట్ ప్రొఫెసర్ల భర్తీకోసం ఈ నెల 4న విడుదల చేసిన జీవో 21 తుది నిర్ణయం కాదని తేలిపోయింది. ఆ జీవోలో మార్పులు చేర్పులు చేసే అవకాశాలు ఉన్నాయని తెలిసింది.