కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ బుధవారం కేంద్ర ప్రభుత్వోద్యోగులకు శుభవార్త చెప్పారు. యూనిఫైడ్ పింఛను పథకం (యూపీఎస్) పరిధిలో ఉన్నవారికి పాత పింఛను పథకం (ఓపీఎస్) ప్రకారం లభించే పదవీ విరమణ, మరణానంతర పరిహార
ఏటా సివిల్ సర్వీసుల్లోకి అభ్యర్థులను ఎంపిక చేసే యూపీఎస్సీ శుక్రవారం మరో 120 మంది అభ్యర్థులను సిఫార్సు చేసింది. రిజర్వ్ లిస్టులో ఉన్న వీరి పేర్లను విడుదల చేసింది.