Kanti velugu | కంటి వెలుగు (Kanti velugu) కార్యక్రమంలో ఇప్పటి వరకు రాష్ట్రవ్యాప్తంగా 63లక్షల 82 వేల 201 మందికి కంటి పరీక్షలు చేసి దృష్టిలోపం ఉన్న 11 లక్షల 40 వేల మందికి ఉచితంగా కళ్లద్దాలు, మందులను పంపిణీ చేశారు. ప్రభుత్వ వైద్యంతో �
ఆపరేషన్లు చేసుకొనేందుకు వెనకడుగు చూపు పోతుందనే అపోహలే కారణం ప్రిస్టన్ కేర్ సర్వే రిపోర్టులో వెల్లడి హైదరాబాద్, జూలై 5 (నమస్తే తెలంగాణ): సర్వేంద్రియాణాం నయనం ప్రధానం. అవయవాల్లో అతి ముఖ్యమైన కంటిచూపుపై �
ప్రభుత్వ దవాఖానల్లో ఏడాదికి కనీసం లక్ష క్యాటరాక్ట్ ఆపరేషన్లు జరిగేలా చర్యలు తీసుకోవాలని వైద్యారోగ్య, ఆర్థికశాఖ మంత్రి తన్నీరు హరీశ్రావు అధికారులకు సూచించారు. రాష్ట్రంలో ఏడాదికి 4 లక్షల క్యాటరాక్ట్
కాటరాక్ట్ వల్ల ప్రపంచవ్యాప్తంగా మిలియన్ల మంది చూపును కోల్పోతున్నారు. దీనికి ఇప్పటివరకూ సర్జరీ మాత్రమే ఉంది. ఇది చాలా సున్నితత్వంతో కూడుకున్నది. కాగా, లండన్ పరిశోధకులు సర్జరీ అవసరం