తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రీజియన్ నుంచి అత్యుత్తమ క్యాడెట్లుగా ఎంపికైన సార్జెంట్ ఎం శ్రీశాంత్, క్యాడెట్ ఎన్ ధీరజ్ ప్రధాని నరేంద్ర మోదీ నుంచి శనివారం గౌరవ ప్రదమైన లాఠీని అందుకున్నారు.
సారంగ్ బృందం హెలీకాఫ్టర్ల విన్యాసాలు.. పారాచూట్ల ప్రదర్శన ఆకాశంలో కనువిందు చేసింది. శిక్షణ పూర్తయిన భారత వాయుసేనకు చెందిన 165 మంది ఫ్లైయింగ్ కేడెట్లు కంబైన్డ్ గ్రాడ్యుయేషన్ పరేడ్ శనివారం దుండిగల్ �