బోరు మోటర్ ఆన్ చేసేందుకు వెళ్లిన రైతు ప్రమాదవశాత్తు విద్యుదాఘాతానికి గురై మృతి చెందిన ఘటన జోగుళాంబ గద్వాల జిల్లాలో చోటుచేసుకున్నది. స్థానికుల కథనం మేరకు.. ధరూర్ మండలం నెట్టెంపాడుకు చెందిన యువ రైతు లొ
బైక్పై వెళ్తున్న యువకుడి మెడకు కేబుల్ వైరు తగిలింది. దీంతో అతడు రోడ్డుపై పడటంతో తలకు బలమైన గాయమై అక్కడికక్కడే మృతిచెందాడు. ఈ ఘటన చైతన్యపురి పోలీస్స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది.