వినూత్న ఆలోచనలతో నూతన ఆవిష్కరణలు సాధ్యమని సెయింట్ టెక్నాలజీస్ ఫౌండర్, చైర్మన్ బీవీఆర్ మోహన్రెడ్డి అన్నారు. హనుమకొండ జిల్లా హసన్పర్తి మండలం అనంతసాగర్ శివారులోని ఎస్సార్ విశ్వవిద్యాలయంలో చైర్
BVR.Mohan Reddy | బి.వి.ఆర్.మోహన్ రెడ్డి కూడా లక్ష్యం వెంబడి ఓ ఒలింపియన్లా పరుగు పెట్టారు. ఇన్ఫోటెక్ సంస్థను స్థాపించారు. అక్కడితో ఆయన కల పూర్తయింది. అంతలోనే సరికొత్త బాధ్యతా మొదలైంది.