Gangula Kamalakar | కేసీఆర్ కరీంనగర్లో అడుగుపెట్టగానే ఈ నేల పులకించిపోయిందని బీఆర్ఎస్ నేత గంగుల కమలాకర్ అన్నారు. కరీంనగర్ కదనభేరి సభలో గుంగుల కమలాకర్ ప్రసంగిస్తూ.. 2001లో తెలంగాణ రాష్ట్ర సాధనే లక్ష్యంగా టీఆర్
ఈ నెల 24న జిల్లాలో ముఖ్యమంత్రి కేసీఆర్ పర్యటనను అన్ని శాఖల అధికారులు సమన్వయంతో విజయవంతం చేయాలని జడ్పీ చైర్పర్సన్ కోవ లక్ష్మి, ఎమ్మెల్యే ఆత్రం సకు, కలెక్టర్ బోరడే హేమంత్ సహదేవరావు పేర్కొన్నారు.
తెలంగాణ రాష్ట్రం నుంచి చాలా నేర్చుకున్నామని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ అన్నారు. ఖమ్మం బహిరంగ సభలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ను పెద్దన్నగా సంబోధించారు. ఇవాళ రెండు గొప్ప కార్యక�
ప్రజాస్వామ్యానికి బీజేపీ ముప్పుగా మారిందని కేరళ సీఎం పినరయి విజయన్ అన్నారు. ఖమ్మం జిల్లాలో ఏర్పాటు చేసిన భారత్ రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) పార్టీ ఆవిర్భావ సభకు ఆయన హాజరై మాట్లాడారు. ఈ సందర్భంగా తెలంగాణ �