MLA Marri Rajashekar Reddy | మురుగునీటి పారుదల సరిగా లేకపోవడం వల్ల వర్షాలు వచ్చిన ప్రతిసారి కాలనీలు ముంపునకు గురి అవుతున్నాయని ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి అన్నారు. ఇవాళ మౌలాలి డివిజన్లోని ఆర్టీసీ కాలనీలో రూ.1.70 కోట�
అల్వాల్ డివిజన్లోని తిరుమల ఎన్క్లేవ్ వద్ద జరుగుతున్న బాక్స్డ్రైన్ పనులను 15-20 రోజుల్లో పూర్తి చేయాలని గుత్తేదారును కార్పొరేటర్ శాంతిశ్రీనివాస్ రెడ్డి, ఎస్ఈ చిన్నారెడ్డి ఆదేశించారు.