Snake meal పశ్చిమ బెంగాల్లోని బీర్బమ్ జిల్లాలో దారుణం జరిగింది. మయూరేశ్వర్ బ్లాక్లోని ప్రైమరీ స్కూల్లో మధ్యాహ్న భోజనం తిన్న విద్యార్థులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. మిడ్ డే మీల్లో పాము ఉనట్ల
మమతా బెనర్జీ సీఎంగా ఉన్న బెంగాల్లో వెంటనే ఆర్టికల్ 355ని విధించాలని కాంగ్రెస్ ఎంపీ, బెంగాల్ పీసీసీ అధ్యక్షుడు అధీర్ రంజన్ చౌదరి డిమాండ్ చేశారు. ఈ మేరకు రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్కు ఓ లేఖ రాశ