తాళం వేసి ఉన్న ఇండ్లల్లో చోరీలకు పాల్పడుతున్న ఇద్దరిని చందానగర్ పోలీసులు అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి రూ.25 లక్షలు విలువజేసే 25 తులాల బంగారం, 400 గ్రాముల వెండి ఆభరణాలు, రెండు ద్విచక్ర వాహనాలు, రూ.29,750 నగదును ప�
Crime news | హుస్నాబాద్ పట్టణంలోని శివాలయం వీధిలోని ఓ ఇంట్లో బుధవారం పట్టపగలే చోరీ జరిగింది. పట్టణంలో పోస్టుమ్యాన్గా పనిచేసే గూల్ల ఎల్లయ్య-శ్రీమతి ఇంట్లో ఎవరూ లేని సమయంలో తాళం పగులగొట్టి ఇంట్లోకి చొరబడిన దు�