జ్లూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో మాగంటి సునితకు మద్దతుగా .. భద్రాచలం నుంచి సైకిల్పై వచ్చిన తూతిక ప్రకాష్ వినూత్నంగా బోరబండలో ఎన్నికల ప్రచారం చేశాడు. తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్పై తనకున్న అభిమాన్న�
పారిశుధ్య కార్మికుల న్యాయమైన హక్కుల సాధన కోసం రాష్ట్ర వ్యాప్తంగా సైకిల్ యాత్ర చేపట్టనున్నట్లు ఎమ్మార్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు వంగపల్లి శ్రీనివాస్ తెలిపారు.