రాష్ట్ర ప్రభుత్వం ప్యారడేజ్ నుంచి శామీర్పేట వరకు చేపట్టనున్న ఎలివేటెడ్ కారిడార్తో కంటోన్మెంట్ వ్యాప్తంగా సుమారు 25 దేవాలయాలు కూల్చివేతకు గురవుతున్నాయని, తద్వారా విలువైన చారిత్రక సంపదను కోల్పోతా�
వినాయక నిమజ్జన (Ganesh Immersion) వేల ట్యాంక్బండ్ వద్ద ఉద్రిక్తత చోటుచేసుకుంది. ట్యాంక్బండ్పై గణేష్ నిమజ్జనం లేదంటూ పోలీసులు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను, భారీ కేడ్లను భాగ్యనగర్ గణేశ్ ఉత్సవ సమితి నేతలు తొలగించా