దేశంలో గుణాత్మక మార్పే.. భారత రాష్ట్ర సమితి లక్ష్యమని.. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర్ రావు అన్నారు. అణగారిన వర్గాలను ప్రభుత్వాలు విస్మరించడం వల్లనే దేశానికి ఈ గతి పట్టిందని ఆవేదన వ్యక్తం చేశ�
బీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ ఈ నెల 26, 27 తేదీల్లో మహారాష్ట్రలో పర్యటించనున్నారు. సోమవారం ఉదయం హైదరాబాద్ నుంచి రోడ్డు మార్గాన బయలుదేరి సాయంత్రానికి సోలాపూర్ చేరుకుంటారు. ఆయన వెంట మంత్రులు, ఎమ్మెల్యేల�