జాతీయ జట్టులో కొనసాగాలంటే దేశవాళీలు ఆడాల్సిందేనని కరాఖండీగా చెప్పిన బీసీసీఐ ఆదేశాలను భారత స్టార్ క్రికెటర్లు ఆచరణలో పెడుతున్నారు. సుమారు దశాబ్దకాలంగా డొమెస్టిక్ క్రికెట్ వైపునకు కన్నెత్తి చూడని ట
Ranji Trophy 2024 | లీగ్ స్టేజ్తో పాటు క్వార్టర్స్లో నిలకడగా ఆడిన తమిళనాడు సెమీస్లోనే నిష్క్రమించింది. మూడు రోజుల్లోనే ముగిసిన ఈ మ్యాచ్లో తమిళనాడును బ్యాటింగ్ నిండా ముంచింది.