బ్యాంకింగ్ దిగ్గజాల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా(బీవోబీ) కూడా భారీ స్థాయిలో రుణాలను రైటాఫ్ చేసింది. గడిచిన ఆరేండ్లకాలంలో రూ.35 వేల కోట్లకు పైగా రుణాలను తన ఖాతాల నుంచి తొలగించినట్టు ఆర్టీఐ ద్వారా వెల్లడ
బ్యాంకింగ్ దిగ్గజాల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా(బీవోబీ) నిరాశాజనక ఆర్థిక ఫలితాలు ప్రకటించింది. సెప్టెంబర్ త్రైమాసికానికిగాను బ్యాంక్ రూ.4,809 కోట్ల నికర లాభాన్ని గడించింది.