కేసుల విచారణను వేగవంతం చేసి, నిందితుల అరెస్టులో జాప్యం లేకుండా చూడాలని సైబరాబాద్ పోలీసు కమిషనర్ అవినాష్ మహంతి అన్నారు. గురువారం బాలానగర్ జోన్కు సంబంధించి నిర్వహించిన క్రైమ్ సమీక్షా సమావేశంలో సీప
కత్తి పట్టే రౌడీలతో కొందరు ఖాకీలు దోస్తీ చేస్తున్నారు. క్షేత్ర స్థాయిలో ఉండే కొందరు పోలీసులు.. రౌడీలతో చట్టాపట్టాలేసుకుంటూ తిరగడంతో సామాన్య ప్రజలు బెంబేలెత్తుతున్నారు.