పాములు అత్యంత ప్రమాదకరమైన, భయానక జీవులు. సైజుతో సంబంధం లేకుండా అన్ని జంతువులపై అవి దాడికి దిగుతాయి. కాగా, పొలంలో ఆవుదూడపై భారీ కొండచిలువ దాడిచేసిన వీడియో ఒకటి సోషల్మీడియాలో వైరల్ అవుతోంది.
లేగకు బారసాల నిర్వహించి అందరి దృష్టిని ఆకర్షించారు టీటీడీ బోర్డు మెంబర్ మురంశెట్టి రాములు. సిద్దిపేటలోని తన నివాసంలో మంగళవారం పుంగనూర్ జాతికి చెందిన ఆవుకు జన్మించిన లేగకు బారసాల చేశారు. పూలతో అలంకరి�