దేశంలోని ఐఐటీలు, ఎన్ఐటీలు, ట్రిపుల్ ఐటీలు, కేంద్ర ప్రభుత్వ నిధులతో నడిచే ఇంజినీరింగ్ సంస్థల్లో ప్రవేశాలకోసం నిర్వహించే ఉమ్మడి ప్రవేశ పరీక్ష (JEE Main- 2024) దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. బుధవారం (నవంబర్ 1న)�
జేఈఈ మెయిన్ | జేఈఈ మెయిన్ చివరి, నాలుగో విడత పరీక్షలు నేటి నుంచి జరగనున్నాయి. బీఈ, బీటెక్, బీఆర్క్ తదితర కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే ప్రవేశ పరీక్ష ఈనెల 26, 27, 31, సెప్టెంబర్ 1, 2 తేదీల్లో జరుగనుంది.