రాష్ట్ర ప్రభుత్వం పల్లెప్రగతిలో భాగంగా అనేక మౌలిక వసతులతో పాటు పచ్చదనంపై దృష్టి సారించింది. రూ.10లక్షలతో శ్మశానవాటిక, రూ.2లక్షలతో డంపింగ్ యార్డు, రూ.2 లక్షల 50వేలతో పల్లెప్రకృతి వనం, రూ.2లక్షల 10వేలతో సెగ్రిగే
రూ.120 కోట్లతో ఆయుర్వేద ఔషధ ఉత్పత్తుల ప్లాంట్ ఏర్పాటు హైదరాబాద్ (అమీర్పేట్), సెప్టెంబర్ 6 (నమస్తే తెలంగాణ) : ఢిల్లీ కేంద్రంగా ఆయుర్వేద మందుల తయారీ సంస్థ జివిక ఆయుర్ సైన్సెస్ రాష్ట్రంలో ఉత్పత్తి కేంద్ర�