Air India Plane Crash | గుజరాత్లోని అహ్మదాబాద్లో గురువారం కూలిన ఎయిర్ ఇండియా విమానంలో ప్రమాదానికి ముందు ఎలాంటి సమస్యలు లేవని పౌర విమానయాన మంత్రిత్వ శాఖ తెలిపింది. ఆ విమానం పారిస్ నుంచి ఢిల్లీ, ఢిల్లీ నుంచి అహ్మదాబ�
Face masks | దేశంలో కరోనా మహమ్మారి ప్రభావం క్రమంగా తగ్గిపోతున్నది. దీంతో కేంద్ర విమానయాన శాఖ కీలక నిర్ణయం తీసుకున్నది. ఇకపై విమాన ప్రయాణ సమయంలో ఫేస్ మాస్క్ తప్పనిసరి కాదని పేర్కొన్నది.
అంతర్జాతీయ విమాన రాకపోకలపై కేంద్రం కీలక ప్రకటన చేసింది. ఈ నెల 27 నుంచి అంతర్జాతీయ విమాన సర్వీసులను పునః ప్రారంభిస్తున్నట్లు కేంద్ర విమానయాన శాఖ ప్రకటించింది. కోవిడ్ కారణంగా అంతర్జాతీయ �
దేశీయ విమాన సర్వీసుల సామర్థ్యం 65శాతానికి పెంపు | దేశీయ విమానాల సామర్థ్యాన్ని కేంద్రం పెంచింది. ప్రస్తుతం ఉన్న 50శాతం నడుస్తుండగా.. అదనంగా మరో 15శాతం సర్వీసులను పెంచింది. మహమ్మారి సమయంలో విమానయాన
న్యూఢిల్లీ: దేశీయ విమాన ప్రయాణ ఛార్జీలను పెంచేశారు. పౌరవిమానయాన శాఖ శుక్రవారం కొత్త ఆదేశాలు జారీ చేసింది. విమానాల్లో దిగువ ఛార్జీల పరిమితిని 13 శాతం నుంచి 16 శాతానికి పెంచారు. దీంతో 40 నిమిషాల ప్రయాణ�