BRS leader Yella Reddy | మే నెలలోనే సమృద్ధిగా వర్షాలు కురిసి కృష్ణా నది పరవళ్ళు తొక్కుతుంటే అధికారుల నిర్లక్ష్యం వల్ల జూరాల నుంచి దిగువకు నీటిని వృధాగా విడుదల చేస్తున్నారని బీఆర్ఎస్ మాగనూర్ మండల అధ్యక్షుడు ఎల్లారెడ�
Khanapur |
పాలనలో పారదర్శకతను, ప్రజల్లో ప్రశ్నించే తత్వాన్ని పెంచడమే ముఖ్య ఉద్దేశంగా సమాచార హక్కు చట్టం 2005ను( Right to Information Act) రూపొందించారు. అధికారుల నిర్లక్ష్యంతో అది నీరుగారిపోతున్నది.