ఆస్ట్రేలియా మహిళల ‘ఏ’ జట్టుతో బ్రిస్బేన్ వేదికగా జరిగిన అనధికారిక టెస్టులో భారత ‘ఏ’ జట్టు ఓటమిపాలైంది. రెండో ఇన్నింగ్స్లో భారత్ నిర్దేశించిన 281 పరుగుల లక్ష్యాన్ని ఆసీస్ 85.3 ఓవర్లలో 4 వికెట్లు మాత్రమే �
భారత మహిళల క్రికెట్ జట్టు పరువు నిలుపుకునేందుకు పోరాటానికి సిద్ధమైంది. ఇప్పటికే సిరీస్ సమర్పించుకున్న టీమ్ఇండియా బుధవారం ఆస్ట్రేలియాతో మూడో వన్డే ఆడనుంది.