కర్ణాటక అసెంబ్లీ ఎదుట బుధవారం ఒకే కుటుంబానికి చెందిన ఎనిమిది మంది ఆత్మహత్యాయత్నం చేశారు. ఒంటిపై కిరోసిన్ పోసుకొని నిప్పంటించుకునేందుకు ప్రయత్నించగా, అక్కడే ఉన్న పోలీసులు వారిని అడ్డుకున్నారు.
లక్నో : అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి పాలుకావడంతో తట్టుకోలేక ఓ అభ్యర్థి ఆత్మాహుతికి యత్నించారు. కాన్పూర్కు చెందిన సీనియర్ నేత ఎస్పీ నేత నరేంద్ర సింగ్ అలియాస్ పింటూ గురువారం నిప్పంటించుకొని ఆత్మాహుతికి �