ఆంధ్రప్రదేశ్ టీడీపీ నేత, మాజీ మంత్రి పత్తిపాటి పుల్లారావు, అతని అనుచరులు కలిసి తన ఆస్తులను కబ్జా చేశారని ఆ పార్టీ ఎన్ఆర్ఐ సెల్ సభ్యుడు రావి మురళీమోహన్ ఆరోపించారు. మంగళవారం ఆయన సోమాజిగూడ ప్రెస్క్లబ
‘భారత్ను ముహమ్మద్ అలీ జిన్నా ఒక్కసారే విభజించారు. కానీ బీజేపీ నేతలు మాత్రం వారి వ్యాఖ్యలతో హిందూ, ముస్లింల మధ్య చిచ్చుపెడుతూ దేశాన్ని రోజూ విడగొడుతున్నారు’