నాలుగు రాష్ట్రాల్లో ఖాళీగా ఉన్న ఐదు అసెంబ్లీ స్థానాలకు ఉపఎన్నికలు (Assembly Bypolls) ప్రారంభమయ్యాయి. ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్ సాయంత్రం 5 గంటలకు ముగియనుంది. లూథియానా (పంజాబ్), కాళీగంజ్ (పశ్చిమబెంగాల్), కాడి,
సార్వత్రిక ఎన్నికల తర్వాత దేశంలోని పలు అసెంబ్లీ స్థానాల ఉప ఎన్నికలకు రంగం సిద్ధమైంది. ఏడు రాష్ర్టాల్లోని 13 అసెంబ్లీ నియోజకవర్గాలకు బుధవారం ఉప ఎన్నికల పోలింగ్ జరుగనున్నది.
UP Assembly Bypolls | ఉత్తరప్రదేశ్లో ఖాళీ అయిన అన్ని అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేస్తామని బహుజన్ సమాజ్ పార్టీ (బీఎస్పీ), భీమ్ ఆర్మీ చీఫ్ చంద్రశేఖర్ ఆజాద్ నేతృత్వంలోని ఆజాద్ సమాజ్ పార్టీ (ఏఎస్పీ) ప్రకటించాయి. దీంతో లోక�