కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల (Tirumala) శ్రీ వేంకటేశ్వర స్వామివారి నవరాత్రి బ్రహ్మోత్సవాలు (Brahmotsavalu) అంగరంగవైభవంగా జరుగుతున్నాయి. ఎనిమిదో రోజైన ఆదివారం ఉదయం శ్రీదేవి, భూదేవి సమేతంగా మలయప్ప స్వామి (Malayappa Swamy) దర్శనమిచ
శ్రీశైలం : ఉగాది మహోత్సవాల్లో భాగంగా చివరి రోజు శ్రీశైలంలో భ్రమరాంబ సమేత మల్లికార్జునుడు అశ్వవాహనంపై భక్తులను అనుగ్రహించారు. సాయంత్రం అలంకార మండపంలో ఉత్సవమూర్తులను అశ్వవాహనంపై వేంచేబు చేసి ప్రత్యేక ప�